మానవాళికం

5.మనిషిగా మలిచే ఆ దారులు విషయసంపుటి పరనడుమున ఎలా రూపొందింప బడ్డాయి?

స్థూలకథల ఆధారంగా మానవ నిర్వహణ యొక్క జన్మలు మొదలు రూపొందించుటకు గాను మొదటి స్థూలకథ ఆధారితంగా జీవనాడి యొక్క అలవరికలో కాలగర్భాన్ని రూపొందించడం. ఆ కాలగర్భం నుంచి విషయసంపుటి అనే తీగను వెలువరించి అది మొదటి స్థూలకథకు గాను ఏర్పడిన విషయసంపుటి యొక్క తీగ కావున ఆ తీగ నుంచి కోణాల వివరణాయుత విషయ అల్లికలతో కూడుకోబడిన దారులుగా వెలువరిస్తూ మొదటి స్థూలకథకు గాను దారులు ఎక్కడికైతే ఆగునో అంతవరకు కాలగర్భం నుంచి కాలం రూపొందింపచేయడం జరిగెను.ఆరకంగా 721 స్థూల కథలకు గాను 721 కాలగర్భాలు,అందున 721 విషయసంపుటి యొక్క తీగలు,వాటి నుంచి వెలువరింపబడిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు.అలా దారులను బట్టి కాలగర్భాల యందు కాలాలను అమర్చుకుంటూ రావడము జరిగెను.అలా అలవరిచిన దారులనే జీవములో తోటి జీవముతో కూడుకోబడి జీవించే దారులు కావున జీవిత కాలాలని తేల్చడము జరిగెను.ఆ దారులలోనే స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు అన్నియు ఆదిమానవ దశస్థితి నుంచి ఒక స్థూలతొడుగులోని తల్లిజీవము మరియొక స్థూలతొడుగులోని బిడ్డజీవముతో జీవిస్తూ రావటము.అలా జీవితకాలాల నడుమున తల్లిఅని,బిడ్డఅని,సోదరిఅని, సోదరుడిగా,భార్యఅని,భర్తఅని అలా స్థూలతొడుగుల నడుమున జరిగే జీవితకాల అనుభవపూర్వక ప్రయాణము.అలా ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములన్ని తోటి స్థూలతొడుగులలోని జీవ ప్రమాణికములచే జీవిత కాలానుభవపూర్వక దారులలో జీవించబడుటలోనే ఆ దారులే స్థూల తొడుగును మనిషిగా మలుచుకుంటూ రావడం జరిగెను.

Download PDF Now