12.ఒకరి యొక్క పేరుబలం మీద కాయ అన్నది ఎలా పుట్టుకొచ్చును?
అన్ని కాలాలు జీవితకాలాలుగా మారుట యందు జీవములను తోటి జీవములతో కూడుకోబడి శ్వాసాస్థితి యొక్క ఆధారంగా తీగల అల్లికల పరనడుమున స్థూలతొడుగులోని కణకదలిక సారాంశయుతతీగలోని జీవప్రామాణికములను కదిలించగా కదిలించగా జీవించడంలో జీవిత అనుభవం వెలువడుట యందు ఆ కణకదలిక సారాంశయుతతీగ నడకలోనే కాలగర్భ యొక్క ప్రాకృతికమండలము నుంచి సారాంశయుతతీగ విడుదల కాబడి కాలమనే భూపొరలో నిలువరింపబడును.ఆరకంగా చూస్తే ఏఏ కాలానుసారిక దారులకు తగ్గట్టుగా జీవప్రమాణిక ములు కదిలి అనుభవం వెలువడునో ఆయా కాలక్రమంలోనే సారాంశయుతతీగలు నిలువరింప బడుతు పోవును.కాబట్టి ఆ అనుభవపూర్వక సారంతోనే ఖనిక నిర్వహణలో రసాధిక చర్యలను నిలువరింపచేసి ఆ స్థూలతొడుగు యొక్క పేరుబలం మీద ఆ అనుభవ సారం చేత చెట్టు అలవరిక యొక్క మడక ఎదిగి ఆ సార నివృత్తంలోనే పిందె,కాయ,పండుగా మారి ఆ అనుభవ సారం ఎవరిదో వారికే అది లభ్యం అవును.కావున ఎవరి పేరుబలం మీద వుంటే వారికే వర్తిస్తాయని కాలం నిర్దేశించును.