స్థూల వివరణ

13.అనుభవలోతులను బట్టి శడ్రుచానుసార మాధుర్యం పెరుగుతు పోవడం?

sthoolavivarana

నిరంతరము కాలసమయస్థితి ప్రకారంగా కదిలాడే దారులను బట్టి స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను తోటి జీవములతో కూడుకోబడి కదిలించుటకు గాను శ్వాసాస్థితిని ఆధారంగా అలవరచడం జరిగెను.అలా శ్వాసాస్థితి యొక్క ఆధారితంగా స్థూలతొడుగులోని ప్రథమనాడీ పరనడుమున కణకదలిక సారాంశయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదలగానే అదే తీగ అలవరికలో కాలగర్భ యొక్క ప్రాకృతికమండలము నుంచి సారాంశయుతతీగ విడుదల కాబడి భూమి పొరలో నిలువరింపబడెను.ఆరకంగా అన్ని కాలక్రమ యొక్క దారులలో స్థూలతొడుగులోని జీవప్రమాణికములన్నియు కణకదలిక సారాంశయుతతీగలోని వివరణలకు తగ్గట్టుగా కదులుట ద్వారా ఒక్కొక్క కణకదలిక సారాంశయుతతీగ యెడల ఒక భూసారాంశయుతతీగ అని అలా అన్ని సారాంశయుతతీగలు 721 కాలాలలో నింపబడుతు పోవును.అలా ఒక్కొక్క కాలక్రమ అనుభవలోతులను బట్టి అనుభవసారం కూడ పెరుగును.కావున అందున శడ్రుచానుసార మాధుర్యం కూడ ఒక్కొక్క కాలానుభవమును బట్టి మారుతు పోవును.