84.) రంగురంగుల రాళ్ళుగా ఏలా నిర్మాణమును చేయును ప్రాకృతికమండలము?
మొదటి కాలక్రమదారులు అని అనుటలో అది మొదటి కోణపులోతుల తీగలఅల్లికలతో కూడుకోబడిన ఆ తీగలను స్థూలరసద్రవకాలతో నిర్మితం చేయడం అన్నది జరిగెను. ఆ ద్రావకాలు నలుపు నడక నుంచి తెలుపు అన్నటుల ప్రాకృతికమండలము మొదలు ఆ వర్ణములచే స్థూలరసద్రవకాలను విడుదల చేయును. ఆ తరువాత ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగల అల్లికలు మారుతు పోవుటలో రకరకాల వర్ణాలతో రసస్థితి ద్రావకాలను విడుదల చేస్తు వచ్చును ప్రాకృతికమండలము. కావున ఆ రసస్థితి ద్రావకాలతోనే తీగలను నిర్మాణము చేయడం ఆ తీగలఅల్లికలలోనే జీవప్రమాణికములను జీవింపచేయడం, ఆ జీవించుట యందు వెలుబడే అనుభవాల్ని బట్టి ఆ అనుభవములో స్థిరస్థితి అలబడుతు రావుటలో కాలగర్భంలో ఆ రసద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కోణపుతీగ అల్లికను బట్టి ఎంత శాతంలో రసస్థితి ద్రావకాలను వెలువరింపచేయవలెనో అంత శాతంలో వెలువరింపచేసి జీవానుభవ స్థిరస్థితిని బట్టి ఆ రసస్థితి ద్రావకాలను మిళితం చేస్తు రాయిగ నిర్మితం చేస్తు అనగా రాయి పరిమాణములోనే రసస్థితి ద్రావకాలను పట్టే ప్రకృతి యొక్క అణువును నిల్వరింపచేయుటలో కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి వెలువరింపబడే రసద్రావకాలు ఆ అణువులోనికి చేర్చబడుటలోనే ఆ అణువు రసస్థితి ద్రావకాలను వెలువరింపచేస్తు రాయిగా నిర్మాణము చేస్తు వచ్చును. అలా రసస్థితి ద్రావకాలు ఎంత శాతములో వెలువరింపబడుతాయో అంత మోతాదులో రాయి తయారుకాబడును మరియు ఆ రసస్థితి ద్రావకాలు ఏ వర్ణములో వున్నాయో ఆ రాయి ఆ వర్ణముగా తెలబడుతు వచ్చును. అలా ఒక్కొక్క కాలక్రమ కోణపులోతు తీగలఅల్లికల పెరుగుతు పోయేకొలది వర్ణముల సంఖ్య పెరుగుతు పోయుటలో అన్నే వర్ణమయ రాళ్ళు నిర్మితమవుతు వచ్చును.