స్థూల వివరణ

90.) ఇనుముగా మారిన స్థూలరసద్రవకాలలో శబ్దములు అన్నవి మొదలు నిర్వహణ నుంచియే ఎలా వెలువరింపబడుతు వచ్చును?

sthoolavivarana

జీవానుభవముల స్థిరస్థితిలో స్థూలరసద్రావకాలను ప్రాకృతికమండలము భూపొరలోనికి వెలువరించును. అవి ఎన్ని కోణపుతీగల అల్లికలలోని వివరణల నడుమున ఏన్నిరకాల రసద్రావకాలను ప్రాకృతికమండలము వెలువరించినదో ఒక్కొక్క రసద్రావక నిర్వహణకు గాన ఒకరక శబ్దాన్ని వెలువరించిన శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము అది కాలగర్భంలోనే నిల్వరింపబడి యుండును. కాబట్టి జీవానుభవాల్ని బట్టి ఆ ద్రావకాలను మిళితం చేయుటలో ఒక్కొక్క రకద్రావకాల శబ్దాలను పట్టిన ప్రాకృతికమండలము. కాబట్టి ఇంకను రసద్రావకాల నిష్పత్తులు పెరిగే కొలది ద్రావకాల మిళిత నిర్వహణలో రాయి పెద్దగా తయారు అవుతు వచ్చే విధానమున శబ్ద విధానములు కూడ ప్రకృతి యొక్క అణువులో పెరుగుతు వచ్చును. ఆ తరువాత ఇంకను జీవానుభవ స్థిరస్థితి పెరిగే కొలది రాతిఅలవరికగా మారిన రసద్రావకాలను ఇంకొంచెం మిళితం చేయడంతో కొంచెంకొంచెంగా ఇనుముగా మారుతు వచ్చుటలోనే ఆ రాతిలో నిల్వరింపబడిన శబ్దాన్ని నిల్వరింపచేసిన ప్రకృతి యొక్క అణువులో రాతిఅలవరికలోని శబ్దము ఇనుము శబ్దముగా మారుతు వచ్చును. అలా మార్చునది శబ్దపు పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలమే అలా రాయి కొంచెంకొంచెంగా జీవానుభవాల స్థిరస్థితి పెరుగుతు పోయేకొలది ఇనుముగా మారుతు వచ్చుటలో ప్రకృతి యొక్క అణువులో ఇనుము శబ్దము కూడ పెరుగుతు వచ్చును.