విద్యా విషయాలు

12.స్థూల అనుభవ పుస్తక పఠనం :
Readings of the overall experience

మొక్క ఆరంభ దశస్థితి నుండి ఫల,పుష్ప,కల్ప,మర్రి వృక్షాయుత వేరు అనుసారికములో ఒక జీవము అంటే ఏమిటో జీవస్థితి నడక ఎట్లా పెంపొందింపబడుతుంది.తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి కాండము,కొమ్మలు,పిల్లకొమ్మలు ఏర్పడుటలో స్త్రీజీవము,పురుషజీవము,రెండు జీవాల ఏకంలో పిల్లజీవం ఏర్పడితే,తల్లిజీవం తండ్రిజీవం అలా ఏర్పడుటలోనే,పూత,పిందె,కాయ వెలుబడును.అలా జీవిత అనుభవ పరనడమున పుష్పం నుంచి అలా పుష్పించి ఫలముగా కాయుట ఉద్బవించినవి.అలా లక్షణాలను,గుణాలను ఫలపుష్పముల యొక్క చెట్లలో వెలికితీస్తూ అదే వివరణ పరనడమున తల్లికి సంపూర్ణ అర్థనిర్వహణలో స్థానపొర నడమున కల్పవృక్షము యొక్క సారం అనేక జీవ అలవరికతో ఏర్పడిన మర్రివృక్షాయుత అనుసారికము ఇవన్నియు భూమాత గర్భంలో నుంచి పుట్టుకొస్తే వీటి యొక్క పుట్టుటకు భూమాతయే కారణము అన్నాము.ఇలా ఒక చెట్టులో చూపించిన జీవనడకను ప్రకృతి రసద్రావకాల నడుమున గ్రుడ్డు ఆరంభ దశస్థితి నుండి పిండప్రదాయస్థితి వరకుఒకజీవ పుట్టుకను వెలువరించును.ఆ విధంగా చిన్న చీమ ఆధారిత క్రమము నుంచి 84 లక్షల జీవరాశుల పుట్టుకకు వెలువరించును.ఆ తదుపరి బ్రహ్మరంధ్రం యొక్క మధ్యమ భాగంలో 72 వేళ నాడుల నిర్మాణము.అందున 84 లక్షల యొక్క నాడీమండలాలలో 84 లక్షల జీవరాశుల యొక్క ప్రవర్తనా నియమావళిని అనురూపకములుగా చిత్రీకరించి ఆ కణాలను విడుదల చేయుటకు గాను స్థూలకథలను నిర్మితం చేయడం అన్నది జరిగినది.ఆ స్థూలకథల యొక్క నిర్మాణము ఎక్కడ జరిగింది అనగా ఇది ఒక సృష్టి చుట్టూ కక్ష యొక్క ఆధారిత నిర్వహణలో పైన జంగమధార క్రింద భూధారము అలవరచడము జరిగెను.పైన జంగమధార నుండి 72 వేల నాడులు,72 వేల నాడీపర్యా వరణములుగా ఏర్పడెను.అలా ఒక నాడీపర్యావరణ పరనడుమున భూమండలము.ఈ భూమండలముఎలా ఏర్పడెను అనగా ఒకటవ స్థూలకథ యొక్క ఆధారితంగా జీవనాడి నుండి వెలునరింపబడిన విషయసంపుటి,ఆ యొక్క విషయసంపుటిలో ఒకటవ స్థూలకథ ఆదారితంగా కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు,అలా దారులు వెలుబడుతూపోవడంలో కాలగర్భం నుంచి కాలము రూపొందింపబడుతూ పోవును.విషయసంపుటి యొక్క దారిమార్గాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ కాలము ఆగును.ఆ తదుపరి రెండవ స్థూలకథ ఆధారితంగా రెండో విషయసంపుటి పరనడమున దారి మార్గమును బట్టి రెండొవ కాలము,ఆ విధంగా 721 కాలాల పరనడుమున భూమండలము అంతయు ఏర్పడబడి 721 విషయసంపుటి యొక్క అలవరితలో మనస్సు అద్ద ప్రసారము ఏర్పడుతూపోయెను.అలా స్థూలకథలు పూర్తయ్యే సమయస్థితికి మనస్సు అద్దం,మనస్సుఅద్దం ఏర్పడుతూ పోవుట యందే ఒక్కొక్క భూపొరనే జన్మపొరగా అమర్చి జన్మపుపొరలో తీగ అనుసారిక ప్రకారంగా నాడిమండలంలోని కణాలన్ని విడుదల చేసి కణం,కణకదలిక,కణకదలిక వెనుక జీవ రాశి అనుటలో ఆ జీవరాశి యొక్క నాడులలోని వివరణకు తగ్గట్టుగా వాటి యొక్క చర్యపుపొరల లోపలి భాగాలు వాటి యొక్క కాళ్ళ అమరికలు,గొంతు అమరిక,ప్రేవు,మలమూత్రముల సంచుటు,వాటిలోని వివరణ తగ్గట్టుగా వినుటకు గాను చెవు అమరిక,కంటి పొరలు అమర్చిన తీరులో మొత్తం 24 లక్షల యొక్క నాడిమండలాల పరనడుమున స్థూలకోణాలకు తగ్గట్టుగా ప్రతి యొక్క జీవరాశి యొక్క నడుక,చేష్ట,చూపు,వినికిడి,నోటి అలవరిక అన్నిటిని అలవరుస్తూ మానవమంత్రాంగ నిర్మాణం జరిగెను.

Download PDF Now