స్థూల వివరణ

25.స్థూలతొడుగులోని 24లక్షల నాడీమండలాలను బట్టి జఠరాగ్నికదిలే విధానం:

sthoolavivarana

స్థూలతొడుగులోని 24లక్షల నాడీమండలములోని కణాలన్ని విడుదల కాబడి కణకదలిక సారాంశయుతతీగలుగా మారుటలో తోటి స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో కలిపి తీగల అల్లికల పరనడుమున కదలగ కదలగ జీవించడము అలా కదలగ కదలగ జీవించుట అలవరికలో ఆ తీగల పరనడుమున రసస్థితి ద్రావకాలు జీవ పరనడుమున తిండిగింజలుగా జీవానుసారికము నుంచి పుట్టుకరావడం జరుగును.కావున అంతటా స్థూలవివరణ పరనడుమునే ఇవన్ని పుట్టుకవచ్చును.ఆరకంగానే జీవస్థితి తోటి జీవస్థితి పరనడుమున లింకుల అలవరికతో కూడుకోబడిన దారులలో ఎలా జీవించునో అలా జీవించిన అనుభవ మాధుర్యాన్ని వెలువరింపచేయుటకు గాను అదే లింకుల అలవరికలో జఠరాగ్నిరసగ్రంధికలు ఒకటి తరువాత ఒకటి అమరుస్తు పోవుట యందు ఆ గ్రంధికలు ఏ రసానికి ఆ రసాన్ని వేరుచేస్తు ఆ రసస్థితిలోని మాధుర్యాన్ని వెలువరించుటకు గాను ఒక గ్రంధిక నుంచి ఇంకొక గ్రంధికలోనికి చేరుతు పోవుటలోనే ఆ గ్రంధిక రస మాధుర్యాన్ని వెలువరించును.అలా మొత్తం జీవితకాలాల అనుభవపూర్వక దారులన్ని ఒక స్థూలతొడుగులోనే కదులుట యందు ఆ అనుభవ మాధుర్యాన్ని అంతయు జఠరాగ్ని వెలువరింపచేయవలె.