విద్యా విషయాలు

49.గమనము గ్రహీతంగా మారుట .

అయిదు జ్ఞానేంద్రియాలు రెండు కనుబమ్మల మధ్య జన్మపర్యంతపు పొరలోని తీగ యెడల ఏకమై ఆ తీగలోని యొక్క వివరణను గమనిస్తూ పోవుట యందు పలానా వివరణ అని ఖచ్చిత గమనిక వేయుటలో గమనార్హ పరనడుమున మరొకమారు విషదీకరించుటలో సరైన వివరణతో కూడుకోబడిన దారియేనని లోకగమనము నిర్దారించుటలో అయిదు జ్ఞానేంద్రియాలు తీగలో ఏకీకృతం అవును.అలా ఏకీకృత నిర్వహణ పరనడుమున గమనము కొంచెంగా గ్రహీతంగా మారి వెనువెంటనే తీగ కదులును.అలా నాలుగు కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారి యందు ఒక్కొక్క కోణపు లోతులలో అయిదు జ్ఞానేంద్రియాలు ఏకీకృతం అవుట ద్వారా నాలుగు కోణాల అలవరికలో ఒక్కసారిగా గ్రహీత అనుసారికము కదులుటలో దారి అంత ఒక్కమారే కదులును.అలా జన్మ పర్యంతపు పొరలోని తీగల అలవరిక నడక ఏకీకృతంలో వేగంగా కదులుతు ముందుకు సాగుట అనేది గ్రహీతంలోనే.అలా ఒక్కొక్క విషయఅల్లిక యొక్క దారితో గమనము గ్రహీతంగా మారుతు ఒక అడుగు లోతు మొదలు పది అడుగులు,ఇరవై అడుగులు అలా అడుగులు యొక్క లోతులు దాటుతుపోయే కొద్ది గమనము అంతటా గ్రహీతంగా మారును.అలా ఒక్కొక్క కదలితాయుత అనుసారికములోనే గ్రహీతంగా మారును.బాహ్యపుపొర కొంచెముగా తొలుగుతు అంతపుపొర విచ్చుదల కాబడుటలో ప్రకృతియొక్క ప్రత్యక్ష ప్రసారాలను గ్రహీతముతో పట్టి కదలికకు తగ్గట్టుగా అంతరాన్ని నిర్మించుకోవడమన్నది జరుగును.అలా బాహ్యానికి ఒక్కొక్క కోణపు లోతులో గమనము గ్రహీతంగా మారుతు శబ్దతరంగాల నడకలో గ్రహీత అలవరిక అంతటా వెలుబడితేనే శబ్దతరంగాలు ఒక్కమారుగా జీవతరంగాలుగా మారడము అన్నది జరుగును.అలా గమనము గ్రహీతముగా మారుతు పోవుటలో స్థూలము సూక్ష్మంగా మారును.

Download PDF Now